పాక్ లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం మధ్యాహ్నం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. లాహోర్ లోని జామియా మసీదు వద్ద ఒక పేలుడు సంభవించిగా, మరో పేలుడు నౌషేరాలోని ఆర్మీ డిపో వద్ద జరిగింది. లాహోరులో సంభవించిన పేలుడులో ఏడుగురు మరణించినట్లు, మరో 8 మంది గాయపడినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఒక మత గురువు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications