జులై 2నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 2నుంచి ఆగస్టు 7వరకు జరగనున్నాయి. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 3న రైల్వే బడ్జెట్ ను, 6న జనరల్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. ఆ తరువాత చర్చలు జరుగుతాయి. ఆగస్టు 7తో సమావేశాలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications