సిఎంను కలిసిన ఎమ్మార్పీస్ నేతలు
హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై వెంటనే చర్యలు చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్యమంత్రిని కోరింది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమాదిగ ఆధ్వర్యంలో న్యాయ సలహాదారుల కమిటీ సభ్యులు, మేధావులు కలిసి సీఎంకు వినతిపత్రం అందజేశారు.
మాదిగల సహకారంవల్లే కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని వారు అన్నారు. వర్గీకరణ అంశం కాంగ్రెస్ మానిఫెస్టోలో ఉంచినందున మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. రానున్న లోక్ సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని అనంతరం సురేంద్రమాదిగ తెలిపారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications