మొద్దుశీనే చేశాడు: టీవీ9 రవి ప్రకాష్

ఆ క్యాసెట్టు ఇదేనా..అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మినీ డీవీ కెమెరాలో ప్రదర్శించి రవిప్రకాష్ కు చూపించారు. దానిని ఆయన ధ్రువీకరించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన రోజు(2005 జనవరి 30) సదరు క్యాసెట్టును అందుకోలేదని, చిత్తూరు నుంచి నెట్ద్వారా డిజిటల్ రూపంలో తమ స్టూడియోకు చేరిన దృశ్యాన్ని ప్రసారం చేశామని, రవిప్రకాష్ క్రాస్ ఎగ్జామినేషన్లో తెలిపారు. ప్రసారం చేసిన తర్వాతే క్యాసెట్టు తమకు అందిందన్నారు. అనంతరం కేసును ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది. ఈ గడువులోగా మరో సాక్షిగా ఉన్న అప్పటి టీవీ9 కడప రిపోర్టర్ సదాశివారెడ్డిని తమ ముందు హాజరు పరచాలని కోర్టు ప్రాసిక్యూషన్ను ఆదేశించింది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications