మొద్దుశీనే చేశాడు: టీవీ9 రవి ప్రకాష్

ఆ క్యాసెట్టు ఇదేనా..అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మినీ డీవీ కెమెరాలో ప్రదర్శించి రవిప్రకాష్ కు చూపించారు. దానిని ఆయన ధ్రువీకరించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన రోజు(2005 జనవరి 30) సదరు క్యాసెట్టును అందుకోలేదని, చిత్తూరు నుంచి నెట్ద్వారా డిజిటల్ రూపంలో తమ స్టూడియోకు చేరిన దృశ్యాన్ని ప్రసారం చేశామని, రవిప్రకాష్ క్రాస్ ఎగ్జామినేషన్లో తెలిపారు. ప్రసారం చేసిన తర్వాతే క్యాసెట్టు తమకు అందిందన్నారు. అనంతరం కేసును ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది. ఈ గడువులోగా మరో సాక్షిగా ఉన్న అప్పటి టీవీ9 కడప రిపోర్టర్ సదాశివారెడ్డిని తమ ముందు హాజరు పరచాలని కోర్టు ప్రాసిక్యూషన్ను ఆదేశించింది.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications