వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు,లారీ ఢీ: 9మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 8మంది మృతి దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనటంతో 9మంది మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొని ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X