మూగ మహిళపై పోలీస్ గ్యాగ్ రేప్
గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం సమీపంలో ఓ మూగ మహిళపై పోలీసులు శనివారం అర్థరాత్రి సామూహిక అత్యాచారం చేసారు. ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై కొంతమందిని ఆ స్టేషన్ సీఐ ని విచారిస్తున్నారు. స్ధానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications