వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెహ్రాన్ కాల్పుల్లో 13 మంది మృతి
తెహ్రాన్: స్థానిక పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందినట్లు ఇరాన్ స్టేట్ టెలివిజన్ పేర్కొంది. మిలటరీ సిబ్బందే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ కాల్పులు జరపగా, లోగార్ మసీద్ వద్ద ప్రార్థనలు చేస్తున్న పౌరులు మృతి చెందినట్లు ఆ టెలివిజన్ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
Comments
Story first published: Sunday, June 21, 2009, 17:16 [IST]