వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహ్రాన్ కాల్పుల్లో 13 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

తెహ్రాన్‌: స్థానిక పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందినట్లు ఇరాన్‌ స్టేట్‌ టెలివిజన్‌ పేర్కొంది. మిలటరీ సిబ్బందే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ కాల్పులు జరపగా, లోగార్‌ మసీద్‌ వద్ద ప్రార్థనలు చేస్తున్న పౌరులు మృతి చెందినట్లు ఆ టెలివిజన్‌ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X