సరబ్ జిత్ మెర్సీ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ క్షమాభిక్ష రివ్యూ పిటిషన్ ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు బుధవారంనాడు తిరస్కరించింది. 1990 లాహోర్ బాంబు పేలుళ్ల కేసులో సరబ్ జిత్ కు మరణ శిక్ష పడింది. సరబ్ జిత్ న్యాయవాది కేసును పట్టించుకోకపోవడంతో ముగ్గురు సభ్యులతో కూడిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్ ను తిరస్కరించింది.
ఆదేశాలు జారీ చేసినప్పటికీ సరబ్ జిత్ తరఫు న్యాయవాది బుధవారం కోర్టుకు హాజరు కాలేదు. ఇంతకు ముందు సోమవారం జరిగిన విచారణకు కూడా అతను హాజరు కాలేదు. తనకు క్షమాభిక్ష పెట్టాలని సరబ్ జిత్ పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి విజ్జప్తి చేశారు. దానిపై జర్దారీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సరబ్ జిత్ క్షమాభిక్ష విన్నపం పరిశీలనలో ఉందని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి చెప్పారు. సరబ్ జిత్ కు నిరుడు ఏప్రిల్ 1వ తేదీన ఉరిశిక్ష విధించాల్సి ఉంది. పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ జోక్యం చేసుకోవడంతో అది ఆగిపోయింది.
-
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications