చిరుకు పర్చూరు కోర్టు సమన్లు
ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ పర్చూరులో చిరంజీవిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు చిరంజీవి హాజరు కాకపోవడంతో కోర్టు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
Comments
Story first published: Friday, June 26, 2009, 12:23 [IST]