ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుకు పర్చూరు కోర్టు సమన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఒంగోలు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ప్రకాశం జిల్లా పర్చూరు కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోర్టు ఆయనకు ఈ సమన్లు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.

ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ పర్చూరులో చిరంజీవిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు చిరంజీవి హాజరు కాకపోవడంతో కోర్టు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X