సంబర పడడం లేదు: డిఎస్

తమకు 185 శాసనసభా స్థానాలు వస్తాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గట్టిగా నమ్ముతూ వచ్చారని, అయితే 156 సీట్లు వచ్చాయని, తమ అంచనా తప్పడానికి పొరపాటు ఎక్కడ జరిగిందో గ్రహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలకు తమ సందేశాన్ని సరిగా చేరవేయలేకపోయామని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్, డిఎస్ జోడీ రెండో సారి విజయం సాధించి చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications