డిఎస్ కొడుకు కళాశాలలో దారుణం
నిజామాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు, మేయర్ సంజయ్ కు చెందిన శాంకరీ కళాశాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కళాశాలలో ఒక సైకో సహ విద్యార్థుల గొంతు కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను ముగ్గురి గొంతు కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన పది రోజుల క్రితం జరిగిందని సిపిఎం, ఎఐఎస్ ఎఫ్, పిడిఎస్ యు, ఎబివిపి ఆరోపిస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బాధితులను కళాశాల యాజమాన్యం బెదిరించింది. సంజయ్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సిపిఎం నాయకుడు వెంకటి, ఎఐఎస్ ఎఫ్ నాయకుడు రాజు గౌడ్ ఆరోపించారు.
కళాశాల యాజమాన్యం తీరుకు గతంలో ఒక అమ్మాయి ఆత్మాహత్యా యత్న చేసినట్లు కూడా వారు చెప్పారు. సంజయ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనలకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందినవారు కావడంతో యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications