ముప్పు ఉన్నట్లు కాదు: చిదంబరం

ఇంటిలిజెన్స్ అందించే సమాచారం మేరకు ఉగ్రవాదుల కదలికలపై నిఘా వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదుల నిర్మూలన కోసం ఎన్ ఎస్జీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్ ఎస్జీ హబ్ లో వైమానిక వ్యవస్థ ఉంటుందని ఆయన చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు సాధ్యమైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండడానికి ఈ హబ్ లు పనికి వస్తాయని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ప్రాంతీయ ఎన్ఎస్జీ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హబ్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవారంనాడు చిదంబరం ముంబై ఎన్ ఎస్జీ హబ్ ను ప్రారంభించారు.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications