ప్రజా భద్రతా సలహా కమిటీకి కెవిపి

ప్రజల భద్రత, రక్షణ హోంశాఖ పరిధికి సంబంధించిన అంశాలు. వీటిపై సలహా కమిటీని వేస్తూ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశం అయింది. డీజీపీ, ఇతర పోలీసు ముఖ్య అధికారులను సభ్యులుగా చేర్చి హోంమంత్రిని విస్మరించడం ద్వారా ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించినట్లు అయింది. దేశంలోనే హోంశాఖను తొలిసారిగా మహిళకు ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల వార్తల్లో చోటుచేసుకుంది. ఇంతలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతుడైన కెవీపీ రామచంద్రరావు ఈ కమిటీ ఛైర్మన్గా ఉండటంతో ప్రజల భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలలో సహజంగానే కమిటీ అభిప్రాయాలే ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపుతాయని, ఇది సబితా ఇంద్రారెడ్డి పాత్రను పరిమితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కమిటీ పనితీరు ఎలా ఉండాలో కూడా మార్గదర్శకాలు పొందుపర్చింది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications