మృతుల లెక్కలు తప్పు: ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: ఏడాది కాలంలో తమ దేశంలో మరణించిన 54 మందిలో సగం మంది భారతీయులేనని వచ్చిన వార్తలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. మృతులపై ప్రచురించిన వార్తా కథనంలోని లెక్కలు నిజం కావని స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం త్వరితగతిన వరుసగా చర్యలు చేపడుతోందని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఒక ప్రకటనలో చెప్పారు.
ఆస్ట్రేలియా వార్తా పత్రికల్లో ప్రచురించిన వార్తా కథనంలోనూ అంతర్జాతీయ విద్యార్థుల మృతిపై వచ్చిన వార్తా కథనంలోనూ నిజం లేదని హై కమిషనర్ అన్నారు. వార్తా కథనంలోని లెక్కలు ఫిబ్రవరిలో పార్లమెంటుకు ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్ శాఖకు చెందినవని, అన్ని రకాల మృతుల సంఖ్యను అది తెలియజేస్తుందని, కేవలం దాడుల వల్ల మరణించిన వారి లెక్కలను మాత్రమే కాదని హై కమిషనర్ వివరించారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications