ఏ పిల్లా మచ్చ తెచ్చుకోదు: సబిత
హైదరాబాద్: ఏ ఆడపిల్ల కూడా కావాలని తన మీద మచ్చ వేసుకోదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు టీవీ రామారావుపై కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయంపై ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇక్కడ రామారావు ప్రధానం కాదని, నలుగురు విద్యార్థినుల భవిష్యత్తుకు సంబంధించిందని ఆమె అన్నారు. రామారావుపై కుట్ర చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
వాస్తవాలు త్వరలో బయట పడతాయని ఆయన అన్నారు. డబ్బులిచ్చినంత మాత్రాన ఏ ఆడపిల్ల కూడా మచ్చను తన మీద వేసుకోదని, విద్యార్థినులు వారంతట వారే వచ్చారని ఆమె చెప్పారు. సిఐడి దర్యాప్తు చేస్తున్నందున వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె అన్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications