వాస్తవంగా మంత్రి మాట్లాడలేదు: సిజెఐ
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థి మార్కుల షీట్ల కుంభకోణం కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని వాస్తవంగా కేంద్ర మంత్రి తనతో మాట్లాడలేదని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ రఘుపతి చెప్పారు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెఎల్ గోఖలేకు ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఇదే విషయాన్ని గోఖలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ కు తెలియజేశారు. మార్కుల షీట్ కుంభకోణం కేసులో కిరుబు శ్రీధర్ కు, అతని తండ్రి సి కృష్ణమూర్తికి బెయిల్ మంజూరు చేయాలని ఒక కేంద్ర మంత్రి తనపై ఒత్తిడి తెచ్చారని రఘుపతి సంచలన వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.
నిందితుల తరఫు న్యాయవాది ఫోన్ చేసి కేంద్ర మంత్రి లైన్ లో ఉన్నారని, ఇద్దరు నిందితులకు బెయిల్ ముంజూరు విషయంపై మాట్లాడ్తారని చెప్పారని రఘుపతి ఆ లేఖలో చెప్పారు. రఘుపతి కేంద్ర మంత్రితో మాట్లాడడానికి నిరాకరించారని, అందువల్ల కేంద్ర మంత్రితో రఘుపతి వాస్తవంగా మాట్లాడలేదని భారత ప్రధాన న్యాయమూర్తి వర్గాలంటున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications