మేటాస్ మెట్రో కాంట్రాక్టు రద్దు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు కుమారుడికి చెందిన మేటాస్ కు ఇచ్చిన మెట్రో రైలు ప్రాజెక్టు కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మేటాస్ కు ఇచ్చిన అనుమతులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మెట్రో రైలు ప్రాజెక్టుపై ఈ నెల 13వ తేదీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి రాంనారాయణ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
మార్చి 15వ తేదీ లోపల ఫైనాన్షియల్ రిపోర్టు ఇవ్వనందుకు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 50 కోట్ల రూపాయలు చెల్లించనందుకు ప్రభుత్వం ఇప్పటికే మేటాస్ కు గడువు ఇచ్చింది. అయినా మేటాస్ స్పందించకపోవడంతో ప్రభుత్వం మేటాస్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications