కల్తీ మద్యానికి 26 మంది బలి
అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాదులో కల్తీ మద్యం సేవించి 26 మంది మరణించారు. ఈ సంఘటనపై గుజరాత్ శాసనసభ బుధవారం అట్టుడికింది. హోంమంత్రి అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తాము సమస్యను లేవనెత్తడానికి ప్రయత్నిస్తే అనుమతించలేదని, సంఘటనపై విచారణకు ఆదేశించి హోంమంత్రిని తప్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెసు నేత అర్జున్ మోద్వాడియా చెప్పారు.
కల్తీ మద్యం సేవించి 26 మంది మరణించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మజూరుకు చెందిన ఇద్దరు పోలీసు ఇన్ స్పెక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒధావ్ పోలీసు అసిస్టెంట్ కమిషనరును బదిలీ చేసింది.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications