వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60కి చేరిన కల్తీ మద్యం మృతులు

By Staff
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. మంగళవారం అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం వరకూ 48 మంది మృతిచెందగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 12 మంది మృతిచెందారు. ఈఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశిచింది. ఇద్దరు పోలీసు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం, డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారిని బదిలీ చేసింది.

మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ఘటన జరిగిందంటూ అసెంబ్లీలో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై మండిపడ్డాయి. హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశాయి. కల్తీ మద్యం సరఫరాకు పోలీసులే కారణమని స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆందోళనకు దిగారు. ఇటు ప్రతిపక్షాల ఒత్తిడికి, అటు ప్రజాందోళనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తలొగ్గాల్సిన పరిస్థితిలో ఉంది. దీంతో కొన్ని చర్యలు చేపట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X