122కు చేరిన కల్తీ మద్యం మృతులు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 122కు చేరింది. గత రాత్రి నుంచి మరో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు 122 మంది మరణించినట్లు, మరో 227 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసు అధికారులు శనివారం చెప్పారు.
నగరంలోని పలు చోట్ల కల్తీ మద్యం సేవించి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం తొలి మరణం వెలుగులోకి వచ్చింది. క్రైం బ్రాంచ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఖేడా జిల్లాలోని మెహందాబాద్ నుంచి ఈ కల్తీ మద్యం వచ్చినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్యను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications