122కు చేరిన కల్తీ మద్యం మృతులు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 122కు చేరింది. గత రాత్రి నుంచి మరో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు 122 మంది మరణించినట్లు, మరో 227 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసు అధికారులు శనివారం చెప్పారు.
నగరంలోని పలు చోట్ల కల్తీ మద్యం సేవించి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం తొలి మరణం వెలుగులోకి వచ్చింది. క్రైం బ్రాంచ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఖేడా జిల్లాలోని మెహందాబాద్ నుంచి ఈ కల్తీ మద్యం వచ్చినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్యను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
More From
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications