15 మంది గల భారత నౌక హైజాక్
ఎడెన్: సోమాలియా సముద్రపు దొంగలు మరోసారి తెగబడ్డారు. గల్ఫ్ ఆఫ్ సోమాలియా తీరంలో ఓ భారతీయ కోర్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ నౌకలో 15 మంది భారతీయులున్నారు. వారంతా నౌకా సిబ్బందే.
బొస్శాసోకు 14 నాటికన్ మైళ్ల దూరంలో ఈ నౌక హైజాక్ జరిగింది. ఈ నౌక రెగ్యులర్ గా సౌదీ అరేబియా, ఆఫ్రికా తీరాల మధ్య వస్తువులను రవాణా చేస్తుందని తెలుసోంది. ఈ నౌక హైజాక్ అయినప్పుడు పంచదారను రవాణా చేస్తున్నట్లు సమాచారం.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications