ఆస్ట్రేలియాపై భారత విద్యార్థులు ఆగ్రహం
మెల్బోర్న్: సామరస్య నడక సందర్భంగా తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల భారత విద్యార్థులు ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బహుళ సంస్కృతి ప్రోత్సహానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం రేపు సామరస్య నడక కార్యక్రమాన్ని తలపెట్టింది. మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకపోవడాన్ని బట్టి గత రెండు వారాలుగా భారత విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అర్థమవుతోందని బారత విద్యార్థి సంఘాల సమాఖ్యం (ఫిసా) ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.
అర్థవంతమైన చర్చకు తమను దూరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తాము బహుళ సంస్కృతిని బలపరుస్తామని, బాధితుల నుంచి సమస్యను పక్కదారి పట్టించే రాజకీయ నాయకుల ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని ఫిసా అధ్యక్షుడు అమిత్ మెంఘాని అన్నారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications