హైదరాబాద్ కు కిరణ్ మృతదేహం

కార్గో విమానం శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మేరకు కిరణ్ మృతదేహాన్ని ఆరెపల్లికి తీసుకొచ్చేందుకు ఎస్పీ సజ్జనార్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందుకు హసన్పర్తి ఎస్సై కె.జనార్దన్ రెడ్డి, కిరణ్ సోదరుడు బుద్దె గణేష్, మరో ఇద్దరు బంధువులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరారు. వీరు హైదరాబాద్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. వాహనాన్ని సైతం సమకూర్చారు. శంషాబాద్ నుంచి అంబులెన్స్లో మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆరెపల్లి గ్రామానికి తీసుకొస్తారు.
More From
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications