హైదరాబాద్:
ప్రజారాజ్యం
పార్టీ
తమకిచ్చిన
రైలు
గుర్తును
మార్చటానికి
నిర్ణయించుకుంది.
రైలుకు
బదులుగా
సూర్యుడు
గుర్తును
కేంద్ర
ఎన్నికల
సంఘాన్ని
కోరనున్నారు.
దీని
నిమిత్తం
ప్రజారాజ్యం
పార్టీ
ప్రతినిధులు
ఈ
రోజు
ఢిల్లీ
వెళ్తున్నారు.
ఇటీవల
ఎన్నికల్లో
18
సీట్లు,
17శాతం
ఓట్ల
సాధించి
రాజకీయ
పార్టీగా
గుర్తింపు
పొందింది.
దీంతో
కొత్త
గుర్తుకోసం
పార్టీలో
చర్చించారు.
ఎక్కువ
మంది
నేతలు
సూర్యుని
గుర్తు
వైపు
మొగ్గు
చూపారు.
దాంతో
ఈ
గుర్తుకోసం
కేంద్ర
ఎన్నికల
సంఘానికి
ప్రజారాజ్యం
దరఖాస్తు
చేయనుంది.
ఈ
మేరకు
పార్టీ
సీనియర్
నేత
సి.రామచంద్రయ్య
ఢిల్లీ
బయలు
దేరి
వెళ్తారు.