అందుకు టీడీపీతో కలుస్తా:చిరంజీవి
తిరుపతి :సమస్యల పరిష్కారానికి తెలుగుదేశంతో కలిసి పనిచేసేందుకు సిద్దమేనని తిరుపతి శాసనసభ్యుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు.అలాగే తిరుపతి నగరంలో సమస్యల గుర్తింపునకు వంద మందితో చిరు సేవాదళం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామని ఆయన వెల్లడించారు.అభ్యర్థుల ఎంపికను వారం రోజుల్లో పూర్తిచేస్తామన్నారు.నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించే వరకు పీఆర్పీ పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.
More From
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications