గంగూబాయి హనగల్ కన్నుమూత

దక్షిమ భారత శాస్త్రీయ సంగీతానికి ఆమె మాతృమూర్తి అని ప్రముఖ కన్నడ రచయిత యుఆర్ అనంతమూర్తి అన్నారు. ఛాతీలో నొప్పి రావడంతో గంగూబాయిని సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు హృదయ సంబంధమైన వ్యాధికి, శ్వాస కోశ సంబంధ వ్యాధికి చికిత్స అందించారు. ఆమెకు పద్మభూషన్, పద్మ విభూషన్ అవార్డులతో పాటు పలు అవార్డులు వచ్చాయి. ఆమెకు బాబూరావు, నారాయణ్ అనే ఇద్దరు కుమారులు, కృష్ణ అనే కూతుర ఉన్నారు. కృష్ణ శాస్త్రీయ సంగీతంలో పేరెన్నిక గన్న గాయని కూడా.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications