చేతులు కలిపిన ఉభయ కమ్యూనిస్టు

ప్రజాసమస్యలపై కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇరువురు నాయకులు సమావేశానంతరం ప్రకటించారు. సమావేశంలో తమ మధ్య నెలకొన్న విభేదాలపై కూడా చర్చించుకున్నట్లు, కొన్ని సమస్యలు పరిష్కారమైనట్లు వారు తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల ఏరివేతలో అర్హులకు అన్యాయం జరిగితే సహించబోమని రాఘవులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీడియాపై దురుసుగా వ్యవహరించిన మంత్రి పార్థసారథి తీరుపై కమ్యూనిస్టు నాయకులు మండిపడ్డారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు వచ్చినట్లు రాఘవులు చెప్పారు.
More From
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications