మరో ఏడుగురికి స్వైన్ ఫ్లూ
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో బుధవారం ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 17న ఫిలడెల్ఫియా నుంచి వచ్చిన 25 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఐదేళ్ల కుమారునికి 20వ తేదీన లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రిలో చేరారు. స్వైన్ ఫ్లూతో భారత్ కు వచ్చిన ఎనిమిదేళ్ల లండన్ బాలిక ద్వారా మరో బాలుడు, ఇద్దరు బాలికలకు వ్యాధి సోకింది. వైజాగ్ లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారి సంఖ్య 50కి చేరింది.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!











Click it and Unblock the Notifications