వైద్య కోటా పెంపుపై హైకోర్టు స్టే
హైదరాబాద్: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్యపు కోటాను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్యం కోటాను ప్రభుత్వం 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. యాజమాన్యం కోటా పెంపు వల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విమర్శిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు మేనేజ్ మెంటు కోటా పెంపును నిలిపేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
యాజమాన్యం కోటా పెంపు ఈ విద్యా సంవత్సరానికి వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. యాజమాన్యం కోటా సీట్లను యాజమాన్యాలు 40 నుంచి 50 లక్షలకు విక్రయించుకున్నట్లు తెలుస్తోంది. కోటా పెంపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కూడా పిటిషనర్ ఆరోపించారు.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications