మంత్రి పార్థసారథిపై వైయస్ మండిపాటు

రేపటి నుంచి శాసనసభా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన గురువారం మంత్రులతో భేటీ అయ్యారు. శాసనసభా సమావేశాల్లో జాగరూకతతో వ్యవహరించాలని ఆయన మంత్రులకు సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, దాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన చెప్పారు. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టించానని చంద్రబాబు లాగా చెప్పిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications