మెట్రో రైలు ప్రాజెక్టు: మేటాస్ కు ఊరట
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేటాస్ కు రాష్ట్ర హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. మేటాస్ బ్యాంక్ గ్యారంటీ సొమ్మును స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడే మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్లు ఉండాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సత్యం వివాదంలో మరో పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
మేటాస్ ఇచ్చిన 70 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. మేటాస్ తో కుదుర్చుకున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రభుత్వం ఇటీవల రద్దు చేసుకుంది. దీంతో బ్యాంక్ గ్యారంటీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు తాజాగా టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించింది.
More From
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications