మెట్రో రైలు ప్రాజెక్టు: మేటాస్ కు ఊరట
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేటాస్ కు రాష్ట్ర హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. మేటాస్ బ్యాంక్ గ్యారంటీ సొమ్మును స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడే మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్లు ఉండాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సత్యం వివాదంలో మరో పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
మేటాస్ ఇచ్చిన 70 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. మేటాస్ తో కుదుర్చుకున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రభుత్వం ఇటీవల రద్దు చేసుకుంది. దీంతో బ్యాంక్ గ్యారంటీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు తాజాగా టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించింది.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications