మన్మోహన్ జవాబుపై వెంకయ్య ధ్వజం

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై పార్లమెంటు సమావేశాల అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్పత్తి, డిమాండ్ లను బట్టి ఏ సరుకు కూడా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన అన్నారు.
More From
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications