వసుంధరకు ఎమ్మెల్యేల మద్దతు

ఈ 57 మంది శాసనసభ్యులు బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీని కూడా కలిసే అవకాశం ఉంది. వారితో పాటు వసుంధర రాజే కూడా అద్వానీని కలిసే అవకాశం ఉంది. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో పార్టీ అపజయానికి గురైనప్పటి నుంచి ప్రతిపక్ష పదవి నుంచి దిగిపోవాలని వసుంధర రాజే పై పార్టీ అధిష్ఠానవర్గం నుంచి ఒత్తిడి వస్తోంది. రాజస్థాన్ లోని 25 లోకసభ స్థానాల్లో పార్టీ నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.
More From
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications