అమెరికా దయగా ఉండాలి: షారూఖ్

సంఘటనపై దేశ ప్రజల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని,అయితే దాన్ని ఇంతటితో ముగించడం మంచిదని ఆయన అన్నారు. మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జరిగిన సంఘటన వల్ల అమెరికా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తాను గుర్తించానని ఆయన అన్నారు. అయితే విమానాశ్రయం భద్రతా సిబ్బంది తనను ప్రశ్నించిన తీరు బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మీ పేరు కామన్ గా ఉందని చెప్పారని, దేనికి కామన్ అని తాను అడిగానని ఆయన చెప్పారు.
More From
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications