సభా సంఘానికి వైయస్ 'నో'

ఇందిరమ్మ గృహాలపై ఈ రోజు నుంచి పరిశీలన జరుగుతోందని, ఈ పరిశీలన సందర్భంగా శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాల్లోని అక్రమాలపై తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు. అక్రమాలు జరిగితే సహించేది లేదని, ప్రతి పైసా వసూలు చేస్తామని ఆయన చెప్పారు. పనికి ఆహార పథకం కింద తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందారని, సైకిళ్లపై తిరిగేవారు కార్లు కొనుక్కున్నారని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ గృహాలపై ఇంటింటికీ తిరిగి పరిశీలన చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications