హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో కేరళ నర్సు ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

Trivandrum
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని సిగ్మా ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ నర్సు బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ను కేరళలోని త్రివేండ్రంకు చెందిన శ్రీజగా గుర్తించారు. ఆమె ఈ ఆస్పత్రిలోనే నర్సుగా పనిచేస్తోంది. ఆస్పత్రిలోని గదిలో ఆమె అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.

శ్రీజ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆమె శవాన్ని ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X