ఆంధ్రలో మరో ఏడు స్వైన్ కేసులు
వారిలో 23 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయిందని, చికిత్స చేస్తున్నామని ఆమె అన్నారు. తొమ్మిది మంది స్వైన్ ఫ్లూ రోగులు తాజాగా ఆస్పత్రిలో చేరినట్లు హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎస్వీ ప్రసాద్ చెప్పారు. వీరిలో రెండున్నరేళ్ల కూతురు, 34 ఏళ్ల ఆమె తండ్రి ఉన్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Wednesday, August 26, 2009, 18:33 [IST]