గుజరాత్ లో పటేల్ వ్యతిరేక పుస్తకం

ఆ పుస్తకం గురించి ముఖ్యమంత్రి మోడీకి తెలియదనుకోవడం పొరపాటే. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఆయన తరుచూ వెళ్తుంటారు. 1967 నుంచి 1980 వరకు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారు. పైగా ఆయనకు పుస్తక పఠన ప్రీతి కూడా ఎక్కువే. శేషాద్రి రాసిన పుస్తకం 1982 తర్వాతనే ప్రచురితమైనప్పటికీ ఆయనకు ఆ పుస్తకం గురించి తెలియదని అనుకోలేం.
ఆ పుస్తకం పేరు ది ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్. దేశ విభజనకు నెహ్రూ, పటేల్ కారణమని శేషాద్రి తన పుస్తకంలో రాశారు. అదే విషయాన్ని జస్వంత్ సింగ్ తన పుస్తకం జిన్నాః ఇండియా, ఇండిపెండెన్స్, పార్టీషన్ అనే పుస్తకంలో రాశారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications