గుజరాత్ లో పటేల్ వ్యతిరేక పుస్తకం

ఆ పుస్తకం గురించి ముఖ్యమంత్రి మోడీకి తెలియదనుకోవడం పొరపాటే. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఆయన తరుచూ వెళ్తుంటారు. 1967 నుంచి 1980 వరకు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారు. పైగా ఆయనకు పుస్తక పఠన ప్రీతి కూడా ఎక్కువే. శేషాద్రి రాసిన పుస్తకం 1982 తర్వాతనే ప్రచురితమైనప్పటికీ ఆయనకు ఆ పుస్తకం గురించి తెలియదని అనుకోలేం.
ఆ పుస్తకం పేరు ది ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్. దేశ విభజనకు నెహ్రూ, పటేల్ కారణమని శేషాద్రి తన పుస్తకంలో రాశారు. అదే విషయాన్ని జస్వంత్ సింగ్ తన పుస్తకం జిన్నాః ఇండియా, ఇండిపెండెన్స్, పార్టీషన్ అనే పుస్తకంలో రాశారు.
More From
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications