వైయస్ ఆడుకుంటున్నారు: బాబు

చంద్రబాబు వ్యాఖ్యలకు శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. వాయిదా తీర్మానాలు కూడా లేకుండానే చంద్రబాబు ఆ వ్యవహారాన్ని లేవనెత్తడమేమిటని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ను కించపరుస్తూ మాట్లాడే పార్టీ తెలుగుదేశం అని, ఆ పార్టీకి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. దీనికి ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రజారాజ్యం పార్టీ, కల్లుగీత కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఉద్యోగులకు పిఆర్సీ, ఉద్యోగుల క్రమబద్దీకరణపై బిజెపి వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications