అగ్ని కీలల్లో రాష్ట్ర హైకోర్టు

సంఘటనా స్థలానికి న్యాయశాఖ మంత్రి, అదనపు డిజి, హైకోర్టు రిజిస్ట్రార్ చేరుకున్నారు. సహాయక చర్యలను వారు పర్యవేక్షిస్తున్నారు. అయితే, కోర్టు భవనంలో ఏ మేరకు దగ్ధం జరిగిందనేది సరైన సమాచారం అందడం లేదు. లోపలికి ఎవరినీ వెళ్లనీయడం లేదు. ఈ భవనాన్ని నిజాం ప్రభుత్వ హయంలో 1919లో నిర్మించారు. అప్పటి నుంచి కూడా హైకోర్టు ఈ భవనంలోనే సాగుతోంది. విద్యుత్ వైరింగ్ విషయంలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్సలు వినిపిస్తున్నాయి.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications