జస్వంత్ తో సుష్మా స్వరాజ్ భేటీ
న్యూఢిల్లీ: బహిష్కృత నేత జస్వంత్ సింగ్ ను బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆయన నివాసంలో సోమవారం కలిశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని సుష్మా జస్వంత్ ను అడిగినట్లు సమాచారం. జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసినందుకు జస్వంత్ ను పార్టీ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన తర్వాత జస్వంత్ ను ఒక బిజెపి నేత కలవడం ఇదే మొదటిసారి.
పిఎసి చైర్మన్ గా జస్వంత్ నియామకం జరిగి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. బిజెపిలో ఉన్నప్పుడు జస్వంత్ పిఎసి చైర్మన్ గా నియమితులయ్యారని, అందువల్ల పార్టీతో సంబంధం తెగిపోయిన తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగకూడదని, జస్వంత్ రాజీనామా చేస్తే దాన్ని మరో బిజెపి సభ్యుడికి కేటాయిస్తామని బిజెపి నాయకులంటున్నారు.
More From
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications