సిఎం వైయస్ తో బొజ్జల భేటీ

తాను కాంగ్రెసులో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఖండించారు. తన నియోజకవర్గానికి రెండు ప్రాజెక్టులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీని రాజకీయం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. తన నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి చెప్పిన తర్వాతనే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. తాను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు ముఖ్యమంత్రి పేషీ ఆకర్షణకు కేంద్రం కాదన్నారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత










Click it and Unblock the Notifications