చెప్పకుండా వస్తా: వైయస్

రచ్చబండ పేర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రేపటి నుంచి జిల్లా పర్యటనలకు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని ప్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారు. ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకోవడానికి ఈ రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన రేపు తొలుత చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
More From
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications