చెప్పకుండా వస్తా: వైయస్

రచ్చబండ పేర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రేపటి నుంచి జిల్లా పర్యటనలకు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని ప్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారు. ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకోవడానికి ఈ రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన రేపు తొలుత చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications