వైయస్ భార్యకు సోనియా ఓదార్పు
రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారి వైయస్ మృతదేహానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, వీరప్ప మొయిలీ తదితరులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు వైయస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Comments
hyderabad హైదరాబాద్ కర్నూలు congress వైయస్ sonia రాహుల్ గాంధీ మన్మోహన్ సోనియా rahul parliament అభిమానులు అదృశ్యం హెలికాప్టర్ ల్యాండింగ్ naxal helicopter missing
Story first published: Friday, September 4, 2009, 9:48 [IST]