అంత్యక్రియలకు ట్రాఫిక్ బ్రేక్

ఎర్రబెల్లి, బొజ్జల, రామచంద్రయ్య, లోకసత్తా నేత శ్రీనివాస్లతో పాటు 25 మంది కాంగ్రెసై ఎంపీలు సైతం అంత్యక్రియలకు అందలేక పోయారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత నేతలు ఇడుపులపాయ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరంతా ఓ చర్చిలో ప్రార్థనలు చేశారు. వీరంతా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి తిరుపతకి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి 4 బస్సుల్లో ఇడుపులపాయ బయలుదేరారు. ఇడుపులపాయ సమీపానికి చేరుకునేలోపు విపరీతమైన ట్రాఫిక్తో రోడ్లు జమయ్యాయి. దీంతో నేతలంతా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయి వైఎస్ అంత్యక్రియలకు అందలేకపోయారు.
More From
-
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
2001 సంక్రాంతికి చిరు - బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం! -
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !!












Click it and Unblock the Notifications