అంత్యక్రియలకు ట్రాఫిక్ బ్రేక్
ఎర్రబెల్లి, బొజ్జల, రామచంద్రయ్య, లోకసత్తా నేత శ్రీనివాస్లతో పాటు 25 మంది కాంగ్రెసై ఎంపీలు సైతం అంత్యక్రియలకు అందలేక పోయారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత నేతలు ఇడుపులపాయ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరంతా ఓ చర్చిలో ప్రార్థనలు చేశారు. వీరంతా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి తిరుపతకి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి 4 బస్సుల్లో ఇడుపులపాయ బయలుదేరారు. ఇడుపులపాయ సమీపానికి చేరుకునేలోపు విపరీతమైన ట్రాఫిక్తో రోడ్లు జమయ్యాయి. దీంతో నేతలంతా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయి వైఎస్ అంత్యక్రియలకు అందలేకపోయారు.
Comments
chiranjeevi చిరంజీవి hyderabad prajarajyam హైదరాబాద్ చంద్రబాబు congress వైఎస్ telugudesam chandrababu naidu ys rajasekhar reddy ఇడుపులపాయ idupulapaya అంత్యక్రియలు funeral sabitha సబిత
Story first published: Saturday, September 5, 2009, 11:09 [IST]