హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నల్ల బ్యాడ్జీలతో సచివాలయ సిబ్బంది

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: సచివాలయం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి శనివారం విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం కోసం రాజశేఖర్‌ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి సచివాలయంలో విషాదాన్ని నింపింది. వైఎస్‌ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు ఉద్యోగులు కంటతడిపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X