హైదరాబాద్:
సచివాలయం
ఉద్యోగులు
నల్లబ్యాడ్జీలు
ధరించి
శనివారం
విధులకు
హాజరయ్యారు.
ముఖ్యమంత్రి
డాక్టర్
వైఎస్
రాజశేఖర్రెడ్డి
మృతికి
సంతాపం
తెలుపుతూ
విధులు
నిర్వర్తించారు.
ఈ
సందర్భంగా
ఉద్యోగుల
సంక్షేమం
కోసం
రాజశేఖర్
రెడ్డి
చేసిన
సేవలను
గుర్తు
చేసుకున్నారు.
ఆయన
మృతి
సచివాలయంలో
విషాదాన్ని
నింపింది.
వైఎస్
తో
తమ
అనుబంధాన్ని
గుర్తు
చేసుకుంటూ
పలువురు
ఉద్యోగులు
కంటతడిపెట్టారు.