వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో మరో స్వైన్ ఫ్లూ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Karnataka
బెంగుళూర్: కర్నాటక రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ మృతి సంభవించింది. తాజాగా 28 ఏళ్ల వ్యక్తి స్వైన్ ఫ్లూకు బాగల్ కోట్ లో బలయ్యాడు. దీంతో కర్నాటకలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 44కు చేరుకుందని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. మృతుడు గత బుధవారం బాగల్ కోటలోని ఆస్పత్రిలో చేరాడు. అతను శుక్రవారం మరణించాడు. అతను స్వైన్ ఫ్లూ వల్ల మరణించినట్లు మంగళవారం నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలుతుండడంపై అధికార వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమీక్షించాయి. చికిత్సలో జరుగుతున్న జాప్యం, రాష్ట్రంలోకి పెరుగుతున్న ప్రజల రాక వ్యాధి వ్యాప్తికి కారణమని స్వైన్ ఫ్లూ వ్యాధిపై ఏర్పాటైన ప్రత్యేక బృందం అబిప్రాయపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X