రోశయ్యకు సహాయ నిరాకరణ

రోశయ్య 34 మంది మంత్రులతో ఆదివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. అయిష్టంగా మంత్రులుగా ప్రమాణం చేసినవారు తాము వైయస్ జగన్ నాయకత్వంలో తప్ప మరొకరి నాయకత్వంలో పని చేయబోమని కచ్చితమైన సందేశాన్ని ఇస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలపై జరిగిన సమీక్షా సమావేశానికి బుధవారం సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు. పౌర సరఫరాల కమిషనర్ సంజయ్ జాజూ కూడా హాజరు కాలేదు.
కరువు పరిస్థితిపై రోశయ్య సోమవారం సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి దూరంగా ఉన్నారు. ఆ తర్వాతి రోజు మంగళవారం స్వైన్ ఫ్లూపై జరిగిన సమీక్షా సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి డి. నాగేందర్ ఆలస్యంగా వచ్చారు. అంతే కాకుండా సమావేశం ముగియకుండానే వెళ్లిపోయారు. ఇదంతా రోశయ్యకు తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications