మాయావతిపై సుప్రీం ఆగ్రహం

పన్ను చెల్లింపుదారుల డబ్బుల వినియోగించి విగ్రహాలు స్థాపించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు మంగళవారం మాయావతి ప్రభుత్వాన్ని ఆదేశించింది. విగ్రహాల నిర్మాణాన్ని ఆపేయాలని కూడా ఆదేశించింది. నిర్మాణాలను నిలిపేయడానికి మాయావతి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఆచరణలో నిర్మాణాలను ఆపేయలేదు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా ప్రతిస్పందించింది. తమ ఆదేశాలను ఎందుకు ధిక్కరించారంటూ సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications