ఉత్తరాఖండ్ లో బిజెపికి మెజారిటీ

ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లోని ఐదు సీట్లను కూడా బిజెపి కోల్పోయింది. దీంతో ఖండూరీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాక్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఉత్తరాఖండ్ శాసనసభలో బిజెపికి క్రాంతిదళ్ శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది.












Click it and Unblock the Notifications